ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు
వాష్టింగ్టన్ :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తన దాడిని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ట్రంప్ తాజా సంచలన వ్యాఖ్యలతో ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య  ట్రేడ్ వార్  మళ్లీ రాజుకోనుంది.  కోవిడ్-‌19   కారణంగా చైనాపై వాణిజ్య సుంకాలను పెంచనున్నట్లు  ట్రంప్   బెదిరించారని  గ…
పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీలో హైఅలర్ట్‌
అమరావతి :   కరోనావైరస్‌  పాజిటివ్‌ కేసుల తీవ్రత ఎక్కువగా వెలుగు చూస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో అధికార యంత్రాంగం హైఅలర్ట్‌ ప్రకటించింది. లాక్‌డౌన్‌ అమలులో మరింత కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్దితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధిక…
హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి మృతి
మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌):  హోం క్వారంటైన్‌లో ఉన్న ఓ వ్యక్తి (48) శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మోపాల్‌ మండలంలోని కంజర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు, వైద్యాధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వ్యక్తి ఉపాధి కో సం గతంలో గల్ఫ్‌కు వెళ్లాడు. మార్చి 23వ తేదీన స్వగ్రామమైన…
కుమార్తెలే..కుమారులై!
ప్రకాశం, పర్చూరు:  ఇద్దరూ ఆడ బిడ్డలే.. అయితేనేం ఆ తండ్రి వారిని రెండు కళ్లనుకున్నారు. ఏ బిడ్డకు చిన్న కష్టమొచ్చినా తట్టుకునే వాడు కాదు. చిన్న తనంలో ఆడుకుంటూ బిడ్డలకు ఎదురుదెబ్బ తగిలితే ఆయన విలవిల్లాడిపోయేవారు. ‘హనుమంతురావు ఇద్దరూ ఆడపిల్లలే కదరా..అని ఎవరైనా అంటే’..అయితేనేం రా..అంటూ గట్టిగా సమాధానం చ…
యస్‌ సంక్షోభం : పెట్టుబడుల వెల్లువ
ముంబై : యస్‌ బ్యాంకులో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో పునర్నిర్మాణ  చర్యల్ని ఆర్‌బీఐ, కేంద్రం వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆర్‌బీఐ ప్రతిపాదించిన బ్యాంకు రికన్‌స్ట్రక్షన్‌ స్కీమునకు  కేంద్ర క్యాబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది.  యస్‌ బ్యాంకు  షేరు రూ.10 చొప్పున 725 కోట్ల కొనుగోలు ద్వారా రూ. 7,250 కోట్ల ప…
ఓడిపోతారని తెలిసే టికెట్‌ ఇచ్చారు: జోగి రమేష్
తాడేపల్లి: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారని వైఎస్సార్‌ సీపీ  ఎమ్మెల్యే   జోగి రమేష్  విమర్శించారు. టీడీపీలో నామినేషన్ వేసే వారు లేరు, బీఫార్మ్ తీసుకునేవారు లేరని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెఎస్సార్‌ సీపీ నామినేషన్లు అడ్డుకుంటున్నారని చంద్రబ…